మోడీకి అత్యున్నత పురస్కారం

Monday, June 16, 2025 03:32 PM News
మోడీకి అత్యున్నత పురస్కారం

భారత ప్రధాని మోడీ ప్రస్తుతం ద్వీప దేశమైన సైప్రస్ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మోడీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం అయిన 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3' ను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం అని పేర్కొన్నారు. ఈ మేరకు రెండు దేశాల మధ్య సంస్కృతి, సోదరభావం, వసుదైక కుటుంబం భావనకు ప్రతీక అని అన్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: