వరదల్లో చనిపోయిన వారు స్వర్గానికే: మంత్రి
Tuesday, August 5, 2025 06:32 PM News
ఉత్తర్ ప్రదేశ్ కాన్పుర్ దెహాత్ జిల్లాలో వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి సంజయ్ నిషాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'గంగమ్మతల్లి తన తన బిడ్డల పాదాలు కడగడానికి వస్తుంది. ఆ దర్శనం ద్వారానే మీరంతా స్వర్గానికి వెళతారు' అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ మంత్రి చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఓదార్చకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



