భారీ పేలుడు.. ఇద్దరు సజీవదహనం
Friday, June 13, 2025 09:19 AM News
_(24)-1749786518.jpeg)
ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని వెండి కర్మాగారంలో తీవ్రమైన పేలుడు సంభవించింది. మూడు ఫర్నేసులు ఒక్కసారిగా పేలడంతో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుతో కర్మాగారంలో ఒక్కసారిగా అయోమయం నెలకొంది. గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: