270 ఏళ్ల తర్వాత ఆ ఆలయంలో మహాకుంభాభిషేకం

Monday, June 9, 2025 10:58 AM News
270 ఏళ్ల తర్వాత ఆ ఆలయంలో మహాకుంభాభిషేకం

భారతదేశంలోని ప్రముఖ ఆలయాల్లో ముఖ్యమైన ఆలయం కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఈ ఆలయంలో విష్ణువు స్వరూపంతో భక్తులను దర్శనమిస్తున్నారు. అయితే 270 ఏళ్ల తర్వాత ఆ ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాలు విష్ణు నామస్మరాలతో మారుమ్రోగాయి. అలాగే ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తయిన నేపథ్యంలో గర్భగుడి శిఖరం పై మూడు కలశాలను ప్రతిష్టించారు. అనంతరం విశ్వక్సేసుని విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: