రైతుల ఖాతాల్లో డబ్బులు... ఎప్పుడంటే..

Friday, June 6, 2025 09:00 AM News
రైతుల ఖాతాల్లో డబ్బులు... ఎప్పుడంటే..

కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేసే కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు ఈ నెలలోనే జమ చేయనున్నట్లు తెలుస్తోంది. అన్నదాతలకు కేంద్రం 3 విడతల్లో రూ.6 వేల సాయం అందిస్తోంది. ఇప్పటికే ఈ ఏడాదికి తొలి విడత రూ.2వేలు ఫిబ్రవరి 19న జమ చేయగా రెండో విడత సొమ్మును ఈ నెల మూడో వారంలో జమ చేయనున్నట్లు సమాచారం. కిసాన్ నిధి అందాలంటే అర్హులైన రైతులు ఈ-కేవైసీ పూర్తి చేసుకుని ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: