సరిహద్దుల్లో ఘర్షణలు: భారత ఎంబసీ కీలక ప్రకటన

Saturday, July 26, 2025 12:20 PM News
సరిహద్దుల్లో ఘర్షణలు: భారత ఎంబసీ కీలక ప్రకటన

థాయ్ లాండ్ తో కొనసాగుతున్న సైనిక ఘర్షణ నేపథ్యంలో కంబోడియాలోని భారత రాయబార కార్యాలయం కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కంబోడియాలో నివసిస్తున్న భారత ప్రజలు సరిహద్దుల వైపు ప్రయాణించొద్దని సూచించింది. ఏదైనా అవసరమైతే +855 92881676 నంబర్ను సంప్రదించాలని సూచించింది. లేదంటే కాన్స్.phnompenh@mea.gov.in కు మెయిల్ చేయొచ్చని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: