Big Breaking: పాక్ పై యుద్ధం మొదలెట్టిన భారత్

Wednesday, May 7, 2025 07:52 AM News
Big Breaking: పాక్ పై యుద్ధం మొదలెట్టిన భారత్

జమ్మూ కాశ్మీర్ లోని పహాల్దామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ దాడికి సంబధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: