పాకిస్తాన్ ను మరో గట్టి దెబ్బ కొట్టిన భారత్
Monday, April 28, 2025 11:53 AM News

పాకిస్తాన్ ను భారత్ మరో గట్టి దెబ్బ కొట్టింది. భారత్ లోని పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్స్ ను కేంద్రం నిషేధించింది. 16 యూట్యూబ్ ఛానల్స్ పై కేంద్రం నిషేధం విధించింది. జాతీయ భద్రతకు సంబంధించిన కారణాలతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సహా పలువురు పాకిస్తానీయుల ఛానల్స్ పై కేంద్రం నిషేధం విధించింది. ఇటీవల జరిగిన పహాల్దాం దాడిలో 26 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: