హైదరాబాద్ లో రూ.150 కోట్ల భారీ స్కామ్
Friday, May 30, 2025 09:48 PM News

హైదరాబాద్లో మరో భారీ స్కామ్ బయటడింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో ఓ కంపెనీ రూ.150 కోట్ల మోసానికి పాల్పడింది. మొత్తం 1500 మంది వరకు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. చివరికీ ఇది బోగస్ కంపెనీ అని. తాము మోసపోయామని బాధితులు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం పెద్దఎత్తున జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: