కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతిపై మానవ హక్కుల కమిషన్ సీరియస్

Wednesday, August 20, 2025 11:30 AM News
కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతిపై మానవ హక్కుల కమిషన్ సీరియస్

హైదరాబాద్ రామంతపూర్ లో నిజరిగిన శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో విద్యుత్ షాక్ కు గురై ఆరుగురు మృతి చెందిన ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది.

సుమోటోగా కేసు స్వీకరించిన హెచ్ఆర్సి ఈ ఘటనకు గల కారణం, అధికారుల నిర్లక్ష్యం, బాధితుల కుటుంబాలకు పరిహారం భద్రతా చర్యలపై సెప్టెంబర్ 22 వ తేదీ లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీకి ఆదేశాలు జారీ చేసింది.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: