బ్రిటన్-ఇండియా మధ్య చారిత్రాత్మక ఒప్పందం

Wednesday, May 7, 2025 09:58 AM News
బ్రిటన్-ఇండియా మధ్య చారిత్రాత్మక ఒప్పందం

ఇండియా, బ్రిటన్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం కుదిరింది. ఈ మేరకు బ్రిటన్, భారత్ దేశాల ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ మంగళవారం ఎక్స్ ద్వారా తెలిపారు. భారతదేశం, యూకే డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్తో పాటు ప్రతిష్టాత్మకమైన పరస్పరం ప్రయోజనకరమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని విజయవంతంగా ముగించాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: