మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

Wednesday, April 30, 2025 09:02 AM News
మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

సింహాద్రి అప్పన్న చంద్రోత్సవ ఉత్సవాలలో గోడకూలి 8 మంది భక్తులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రమాదంలో మృతి చెందిన బాధితులకు ప్రభుత్వం తరపున రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఘటన జరగటం బాధాకరమని సీఎం పేర్కొన్నారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: