తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణికులకు శుభవార్త

Sunday, June 15, 2025 04:28 PM News
తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణికులకు శుభవార్త

కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వందేభారత్ తో పాటు పలు రైళ్ల కేటాయింపులకు ప్రాధాన్యత ఇస్తోంది. దీనిలో భాగంగా నల్లపాడు-బీబీ నగర్ రెండో రైల్వే లైన్ నిర్మాణానికి ఈ సంవత్సరం 452.36 కోట్ల రూపాయలు కేటాయించింది. అంతేకాకుండా విష్ణుపురం-కుక్కడం మధ్య 55 కిలో మీటర్లు, కుక్కడం-వొలిగొండ మధ్య 75 కిలో మీటర్ల పనులు వేగంగా జరుగుతునట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: