తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణికులకు శుభవార్త
Sunday, June 15, 2025 04:28 PM News
_(9)-1749985125.jpeg)
కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వందేభారత్ తో పాటు పలు రైళ్ల కేటాయింపులకు ప్రాధాన్యత ఇస్తోంది. దీనిలో భాగంగా నల్లపాడు-బీబీ నగర్ రెండో రైల్వే లైన్ నిర్మాణానికి ఈ సంవత్సరం 452.36 కోట్ల రూపాయలు కేటాయించింది. అంతేకాకుండా విష్ణుపురం-కుక్కడం మధ్య 55 కిలో మీటర్లు, కుక్కడం-వొలిగొండ మధ్య 75 కిలో మీటర్ల పనులు వేగంగా జరుగుతునట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: