ఉగ్రవాదంతో బంధం ఉంది.. అంగీకరించిన పాక్ మాజీ మంత్రి
Friday, May 2, 2025 04:07 PM News
_(20)-1746182158.jpeg)
పహల్గామ్ దాడి తర్వాత భారత్ పై పిచ్చి కూతలు కూస్తున్న పాకిస్తాన్ మధ్యలో నోరుజారి నిజాలను మాట్లాడుతుంది. ఈ మేరకు ఉగ్రవాద సంస్థలతో పాకిస్తాన్ కు ఉన్న సంబంధాలు నిజమేనంటూ పాకిస్తాన్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో ఓ ప్రసంగంలో అంగీకరించారు. ఉగ్రవాదం కారణంగా పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయిందని బిలావల్ భుట్టో వెల్లడించారు. పాక్ తీవ్రవాద చరిత్ర తిరస్కరించలేనిదని ఆయన పేర్కొన్నారు
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: