Breaking: యాచకులను బలి తీసుకున్న కరెంట్ తీగలు

Sunday, June 15, 2025 07:20 AM News
Breaking: యాచకులను బలి తీసుకున్న కరెంట్ తీగలు

గ్రేటర్ హైదరాబాద్లో ఆదివారం తెల్లవారుజామున దారుణ చోటుచేసుకుంది. ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్డు చింతల్ కుంట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి పడి ఇద్దరు సజీవ దహనమయ్యారు. రోడ్డు పక్కన ఫుట్పాత్పై నిద్రిస్తున్న ఇద్దరిపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. పోలీసులు, విద్యుత్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతులను యాచకులుగా పోలీసులు భావిస్తున్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: