ఫార్మా కంపెనీ పేలుడు ఘటనపై అధికారులు కీలక నిర్ణయం
Thursday, July 10, 2025 09:00 AM News
సిగాచి ఫార్మా కంపెనీ పేలుడు ఘటనపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రమాదంలో గల్లంతైన ఎనిమిది మంది కార్మికులు మృతి చెందినట్లు భావిస్తూ, వారి కుటుంబాలకు సమాచారం అందించారు.
అయితే ప్రమాద ప్రాంతంలో గల్లంతైన వారి అవశేషాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు 44 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



