Breaking: మరోసారి భూకంపం
Wednesday, April 9, 2025 10:01 AM News
_(1)-1744173101.jpeg)
మయన్మార్ లో భూకంపం మిగిల్చిన విషాదం మరవకముందే తైవాన్ దేశంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8 గా నమోదైందని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. కాగా ఈ భూకంపం తీవ్రతకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: