రెండు రూపాయల డాక్టర్ ఇక లేరు
Monday, August 4, 2025 07:51 AM News
పేదల జీవితాల్లో వెలుగులు నింపిన నిస్వార్ధ సేవకుడు. డాక్టర్ ఏకే రైరూ గోపాల్ అలియాస్ 'రెండు రూపాయల డాక్టర్' కన్నుమూశారు. ఉత్తర కేరళలోని కన్నూర్లో వేలాది మంది జీవితాల్లో నిస్వార్థ సేవ చేసిన డాక్టర్ గోపాల్ పేదలు, అణగారిన ప్రజలకు దశాబ్దాలుగా రెండు రూపాయిలకే వైద్యం అందించారు. డాక్టర్ ఏకే రైరూ గోపాల్ 50 ఏళ్ల పాటు రూ.2కే వైద్యం చేసేవారు. కేరళ సీఎం విజయన్ ఆయనను “ప్రజల డాక్టర్"గా అభివర్ణించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



