1 నుంచి లబ్ధిదారులకు సన్న బియ్యం
Sunday, April 27, 2025 10:06 PM News

హైదరాబాద్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో నగరంలో సన్న బియ్యం పంపణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 1 నుంచి లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయనుంది. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందించనున్నారు. కాగా ఇప్పటికే గోదాముల నుంచి నగరంలోని 653 రేషన్ దుకాణాలకు అధికారులు బియ్యం సరఫరా చేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: