పెరగనున్న డీజీల్ ధరలు
Wednesday, April 2, 2025 09:00 AM News
కర్ణాటకలో డీజీల్ ధరలు పెరగనున్నాయి. డీజిల్ పై సేల్స్ ట్యాక్స్ ను ఆ రాష్ట్ర ప్రభుత్వం 21.7 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో లీటరు డీజీల్ ధర రూ.2 పెరిగి రూ.91.02కు చేరుకోనుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
అలాగే బెంగళూరులో ఈ నెల నుంచి చెత్త పన్ను కూడా వసూలు చేయనుంది. నివాస భవనాల విస్తీర్ణాన్ని బట్టి నెలకు రూ.10 నుంచి రూ.400 వరకు చెత్త పన్ను వసూలు చేయనున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



