పట్టు వస్త్రాలపై వధూవరుల చిత్రాలు.. ధర్మవరం నేతన్నల కృషి

Sunday, July 27, 2025 02:58 PM News
పట్టు వస్త్రాలపై వధూవరుల చిత్రాలు.. ధర్మవరం నేతన్నల కృషి

సాంకేతికత, సృజనతో పట్టుపోగును పసిడివన్నెల కంటే మిన్నగా మారుస్తున్నారు ధర్మవరం నేతన్నలు. ఈ సారి పెళ్లి చీరలపై వధూవరుల చిత్రాలు నేసి ఔరా అనిపిస్తున్నారు. వధూవరుల చిత్రాలను మొదట కంప్యూటర్ లో స్కాన్ చేసి, కంప్యూటరైజ్డ్ జాకార్డ్ హుక్స్, అచ్చు, పన్నెల వంటి పరికరాలను అనుసంధానించి గ్రాఫ్ సెట్ చేస్తున్నారు. ఈ సాంకేతిక ప్రక్రియల తర్వాత దారం పోగులకు రంగులు అద్దుతున్నారు. ఆ తర్వాత మగ్గంపై చిత్రాలు వచ్చేలా చీరలు నేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: