ఏడుగురికి జీవిత ఖైదు విధించిన కోర్టు

Thursday, June 26, 2025 02:00 PM News
ఏడుగురికి జీవిత ఖైదు విధించిన కోర్టు

తెలంగాణలోని జగిత్యాలలో పడాల రాజిరెడ్డి అనే వ్యక్తిని ఏడుగురు వ్యక్తులు కర్రలతో దాడి చేసి 2021 జూన్ 15న హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తులో ఆధారాలు లభించడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వారిని దోషులుగా నిర్ధారించారు. దీంతో ఏడుగురికి జీవిత ఖైదు విధిస్తూ, ఆరుగురికి 3500 చొప్పున మరో వ్యక్తికి 4 వేల చొప్పున జరిమానా కూడా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

సోఫియా అన్సారీ హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: