ఐపిఎల్ 2019 చెన్నై జట్టు వివరాలు..!
Tuesday, March 19, 2019 01:30 PM News
జైపూర్లో జరిగిన ఐపిఎల్ 2019 వేలం లొ చెన్నై సూపర్ కింగ్స్ కొత్తగా మరో ఇద్దరు ప్లేయర్స్ ని కొనుగోలు చేసింది, మోహిత్ శర్మ ని కొనుగోలు చేయడానికి 5 కోట్లు వెచ్చించగా రుతురాజ్ ని కొనుగోలు చేయడానికి 20 లక్షల రూపాయలు చెలించింది.
ఐపిఎల్ 2019 చెన్నై జట్టు వివరాలు ఇలా ఉన్నాయి.
- మహేంద్ర సింగ్ ధోనీ (సి అండ్ డబ్ల్యూ కె)
- సురేష్ రైనా
- ఫాఫ్ డు ప్లెసిస్
- ఎం విజయ్
- రవీంద్ర జడేజా
- సామ్ బిల్లింగ్స్
- మిచెల్ సంటర్
- డేవిడ్ విల్లీ
- డ్వేన్ బ్రావో
- షేన్ వాట్సన్
- లుంగీ నిగిడి
- ఇమ్రాన్ తాహిర్
- కేదార్ జాధవ్
- అంబటి రాయుడు
- హర్భజన్ సింగ్
- దీపక్ చహర్
- KM ఆసిఫ్
- కర్ణ్ శర్మ
- ధ్రువ్ షోరే
- ఎన్ జగదీసన్
- శార్దుల్ ఠాకూర్
- మోను కుమార్
- చైతన్య బిష్ణోయి
- మోహిత్ శర్మ
- రుతురాజ్ గైక్వాడ్
For All Tech Queries Please Click Here..!