గూగుల్ కు భారీ షాక్.. జరిమానా విధించిన కోర్టు
Wednesday, July 2, 2025 10:01 PM News
టెక్ దిగ్గజం గూగుల్ కు అమెరికా కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల అనుమతి లేకుండా, వారి మొబైల్ డేటాను చట్టవిరుద్ధంగా సేకరించిందన్న ఆరోపణలు నిజమని తేలడంతో, కాలిఫోర్నియా జ్యూరీ గూగుల్ కంపెనీకి 314.6మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2627 కోట్లు) జరిమానా విధించింది. ఫోన్ ను వాడకుండా పక్కన పెట్టినప్పుడు కూడా గూగుల్ తమ సెల్యులార్ డేటాను సొంత ప్రయోజనాల కోసం వాడుకుందని వినియోగదారులు వాదనలు వినిపించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)