వంతెన కూలిన ఘటన: మృతదేహాల వెలికితీత

Monday, June 16, 2025 09:15 AM News
వంతెన కూలిన ఘటన: మృతదేహాల వెలికితీత

మహారాష్ట్రలో పురాతనమైన ఇంద్రాయణి నదీ వంతెన కూలి ఆరుగురు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. అంతే కాకుండా ఈ ప్రమాదంలో 51 మందికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు.

ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు మహారాష్ట్ర సీఎం వెల్లడించారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: