హాల్ టికెట్లు విడుదల
Tuesday, April 22, 2025 12:45 PM News

గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. మే 3 నుంచి 9 తేది వరకు ఈ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మెయిన్స్ పరీక్షల కోసం రాష్ట్రంలోని 4 జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలని ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసింది. అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. కాగా 81 ఉద్యోగాల కోసం నిర్వహించే మెయిన్స్ కు 4,496 మంది అర్హత సాధించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: