ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం

Tuesday, April 29, 2025 04:03 PM News
ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం

ప్రభుత్వ కాకుండా ప్రైవేట్ స్కూల్లో పిల్లలను చదివించాలని చాలా మంది కలలు కంటారు. ఇలాంటి వారికి ఏపీ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. నిరుపేద కుటుంబాల పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో చదవడానికి బాలల నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం కింద ప్రతీ ఏడాది అవకాశాన్ని కల్పిస్తోంది.ఇందులో పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో 25శాతం సీట్లు లభిస్తాయి. ఏప్రిల్ 19 నుంచి 26వ తేదీ మధ్యలోగా పూర్తి వివరాలను కూడా వెబ్సైట్లో తెలియజేయానున్నారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: