ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ ట్యాబ్ లు

Monday, June 16, 2025 10:13 PM News
ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ ట్యాబ్ లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలలోని వారికి ట్యాబ్ లను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నెల్లూరులో మెప్మా మహిళలు, అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సభ్యులకు 9000 ట్యాబ్ లు అందించనున్నట్లుగా వెల్లడించారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: