క్వారీ ప్రమాదం: ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

Monday, August 4, 2025 03:26 PM News
క్వారీ ప్రమాదం: ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

ఏపీలోని బాపట్ల జిల్లా బల్లికురవ లో నిన్న జరిగిన గ్రానైట్ క్వారీ ప్రమాదం లో ఆరుగురు మృతి చెందగా 10 మందికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.14 లక్షలు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్టు వెల్లడించారు.

అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ. 10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష పరిహారాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: