ఎయిరిండియా కీలక ప్రకటన
Wednesday, July 23, 2025 10:37 AM News
తమ బోయింగ్ 787, 737 విమానాల ఇంధన స్విచ్ల లాకింగ్ వ్యవస్థల్లో ఎటువంటి సమస్యలను గుర్తించలేదని ఎయిరిండియా తెలిపింది. ఇంధన స్విచ్లో సమస్య కారణంగా అహ్మదాబాద్ ప్రమాదం జరిగిందన్న నేపథ్యంలో DGCA ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టింది. మరోవైపు ఎయిర్ ఇండియా ఏఐ171 విమాన ప్రమాద సమయంలో ఇంజిన్ కు ఇంధనం నిలిచిపోయినట్లు నివేదికలో పేర్కొన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)