ఓటీటీలోకి సూపర్ థ్రిల్లర్ మూవీ
Saturday, July 5, 2025 11:00 AM Entertainment
ప్రమోద్ సుందర్ దర్శకత్వంలో కిశోర్, శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కలియుగం. ఈ సినిమా మే 9న థియేటర్లలో రిలీజ్ కాగా రెండు నెలల అనంతరం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జులై 11 న సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మానవాళి పూర్తిగా తుడిచుకుపెట్టుపోయిన తర్వాత మానవుడు ఆహారం, నివాసం కోసం మనుగడ సాధించడానికి పోరాడిన తీరుపై చిత్రాన్ని రూపొందించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



