పవన్ అభిమానులకు గుడ్ న్యూస్
Monday, July 21, 2025 10:25 PM Entertainment
పవన్ కళ్యాణ్ నటించిన హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు సినిమా తెలంగాణలోనూ ఒక రోజు ముందుగానే ప్రదర్శించబడుతుంది. పెయిడ్ ప్రీమియర్ తో పాటు టికెట్ ధరల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ మేరకు జూలై 23న ప్రీమియర్ షోకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా టికెట్ ధరను రూ.600+GST, మల్టీప్లెక్స్ లలో రూ.200, సింగిల్ స్క్రీన్ లో రూ.150 ను కేటాయించింది. సినిమా విడుదలైన రోజు నుండి జూలై 27 వరకు ఐదు షో లకు సర్కార్ పచ్చ జెండా ఊపింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)