ఇద్దరు బాలికలపై, ఓ బాలుడిపై ఐదుగురి అత్యాచారం
Monday, February 17, 2025 12:00 PM Crime
తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో కామాంధులు రెచ్చిపోయారు. 10-12ఏళ్ల లోపు ఉన్న ఇద్దరు బాలికలపై, ఓ బాలుడిపై ఐదురుగు పలు సార్లు అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన వారిలో నలుగురు బాలురు, ఓ 18 ఏళ్ల యువకుడు ఉన్నారు.
పరువు పోతుందన్న భయంతో బాధితులు తమ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. స్థానికుల ద్వారా పోలీసులకు విషయం తెలియడంతో నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)

.jpg)