అయోధ్య ప్రసాదం పేరుతో రూ.3.85 కోట్లు స్వాహా
Saturday, June 7, 2025 01:38 PM Crime

అయోధ్య రామమందిరం ప్రసాదం హోమ్ డెలివరీ చేస్తామని ఓ వ్యక్తి భక్తుల నుంచి ఆన్లైన్లో డబ్బులు వసూళ్లు చేశాడు. అయోధ్యలో విగ్రహా ప్రతిష్టాపనకు కొన్ని వారాల ముందు ఓ ఫేక్ పోర్టల్ ప్రారంభించాడు. 2023 డిసెంబర్ 19న నుంచి 2024 జనవరి 12 వరకు 6.3 లక్షలకు పైగా భక్తుల ప్రసాదాన్ని ఆ పోర్టల్ లో ఆర్డర్ చేసుకున్నారు. రామ మందిరం ప్రారంభానికి కొన్ని వారాల ముందు ఈ స్కామ్ జరగగా సైబర్ పోలీసులు ఇటీవల బయటపెట్టారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: