Breaking: ఘోర బస్సు ప్రమాదం

Tuesday, June 17, 2025 11:08 AM Crime
Breaking: ఘోర బస్సు ప్రమాదం

హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. జహూ నుంచి మండి వెళ్తుండగా పత్రీఘాట్ లో బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: