ప్రైవేటు భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించి.. పైశాచికంగా హింసించి సామూహిక అత్యాచారం
Monday, May 26, 2025 04:00 PM Crime

మానవత్వం సిగ్గుతో తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఖండవా జిల్లాలో 45 ఏళ్ల గిరిజన మహిళపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆపై ఆమె ప్రైవేటు భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించి పైశాచికంగా హింసించారు.
ఈ అమానుష దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: