ప్రైవేటు భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించి.. పైశాచికంగా హింసించి సామూహిక అత్యాచారం

Monday, May 26, 2025 04:00 PM Crime
ప్రైవేటు భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించి.. పైశాచికంగా హింసించి సామూహిక అత్యాచారం

మానవత్వం సిగ్గుతో తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఖండవా జిల్లాలో 45 ఏళ్ల గిరిజన మహిళపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆపై ఆమె ప్రైవేటు భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించి పైశాచికంగా హింసించారు.

ఈ అమానుష దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: