ప్రయాణించాలంటే భయం పుట్టిస్తున్న జాతీయ రహదారి
Monday, August 11, 2025 12:00 PM Crime
ఏపీలో నెల్లూరు- ముంబై జాతీయ రహదారిపై వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల వారం రోజుల వ్యవధిలోనే ఏడు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఇద్దరు మృతిచెందగా, 9 మందికి గాయాలయ్యాయి. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు, వేగ నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)