ఘోరం: 14 ఏళ్ళ బాలికపై 200 మంది అత్యాచారం
Tuesday, August 12, 2025 10:00 AM Crime
మానవత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసిన ఘటన మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల బాలికపై గత మూడు నెలల్లో 200 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ వాసాయిలోని నైగావ్ లోని ఓ ప్లాట్ పై రైడ్ చేయగా, కొందరు బాలికను నిర్బంధించి వ్యభిచారం చేయిస్తున్నారు.
దీంతో బాలికను అదుపులోకి తీసుకుని పోలీసులు వివరాలు ఆరా తీయగా తనపై 200 మంది వరకు అత్యాచారానికి పాల్పడిన విషయాన్ని ఆ బాలిక వెల్లడించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



