నంద్యాల జిల్లాలో దారుణం: 13 ఏళ్ల బాలికపై అత్యాచారం
Saturday, August 2, 2025 12:27 PM Crime
ఏపీలోని నంద్యాల జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రుద్రవరం మండలం మందులూరులో 13 ఏళ్ల మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. కూలీ పనుల కోసం మైనర్ బాలికను తీసుకెళ్లిన సదరు వ్యక్తి, నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్ళాక బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో బాలికను ఆసుపత్రికి తరలించి, నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
