మూలికలతో చేసిన హెల్త్ డ్రింక్స్ విక్రయించనున్న రిలయన్స్
Tuesday, August 19, 2025 11:00 AM Business
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈసారి ఆయుర్వేద ఆధారిత పానీయాలను తయారు చేసే నేచర్స్ ఎడ్జ్ బేవరేజెస్ కంపెనీలో పెద్ద వాటాను కొనుగోలు చేసింది.
ఈ ఒప్పందం తర్వాత అంబానీ కంపెనీ ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న హెల్త్ అండ్ వెల్నెస్ డ్రింక్ మార్కెట్ లోకి ప్రవేశించింది. ముఖేష్ అంబానీ ఇప్పుడు మూలికలతో తయారు చేసిన హెల్త్ డ్రింక్స్ ను విక్రయించనున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)