మైక్రో సాఫ్ట్ ను దాటేసిన మరో ప్రముఖ సంస్థ

Wednesday, June 4, 2025 04:25 PM Business
మైక్రో సాఫ్ట్ ను దాటేసిన మరో ప్రముఖ సంస్థ

అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ కంపెనీ ఎన్విడియా కార్పొరేషన్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. తాజాగా మైక్రోసాఫ్ట్, యాపిల్ సంస్థలను దాటేసి మార్కెట్ విలువ పరంగా అగ్రస్థానంలో నిలిచింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ చేసే ఈ కంపెనీ షేర్లు తారస్థాయికి చేరుకోవడంతో షేర్ల విలువ 3.4 శాతం పెరిగాయి. 2024 నుండి ఇప్పటివరకు ఎన్విడియా షేర్లు 160 శాతం పెరిగాయి. మార్కెట్ విలువ 2 ట్రిలియన్ డాలర్లు పెరిగాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: