జాగ్రత్త.. వాట్సాప్ లో కొత్త మోసం

Technology Published On : Tuesday, May 20, 2025 12:21 PM

సైబర్ నేరగాళ్లు వాట్సప్ లో ఫొటో పంపి స్టెగనోగ్రఫీ అనే కొత్త మోసానికి పాల్పడుతున్నారు. ఆ ఫొటోను డౌన్లోడ్ చేయగానే ఖాతాల్లోని నగదు మాయం అవుతోంది. బైనరీ కోడ్ తో ఉన్న ఫొటో ద్వారా మాల్వేర్ డివైజ్లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత మన నంబర్లకు వచ్చే OTPలూ కేటుగాళ్లకు చేరతాయి. కొత్త నంబర్ల నుంచి వచ్చే ఫొటోలు డౌన్లోడ్ చేయొద్దని, ఇమేజ్ ఆటోమేటిక్ డౌన్లోడ్ ఆప్షన్ డిసేబుల్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...