IPL 2025: మూడు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించి ఫైనల్ కు చేర్చాడు

Sports Published On : Monday, June 2, 2025 09:26 AM

దాదాపు పదకొండేళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ చరిత్రలోనే ఓ అరుదైన ఘనతను శ్రేయస్ తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు వేర్వేరు జట్లకు ప్రాతనిధ్యం వహించి ఫైనల్ కు తీసుకెళ్లిన ఏకైక సారథిగా నిలిచాడు. 2020 సీజన్లో ఢిల్లీ, 2024 సీజన్ లో కోల్కతా నైటైడర్స్ ను టైటిల్ పోరుకు తీసుకెళ్లాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ కు చేర్చాడు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...