IPL 2025: సొంత గడ్డపై చెలరేగిన రాజస్థాన్
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు రాజస్థాన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ సొంత గడ్డపై చెలరేగిపోయింది. 8 వికెట్ల తేడాతో గుజరాత్ పై భారీ విజయం సాధించింది. వైభవ్ సెంచరీ తో, జైస్వాల్ (70) బ్యాటింగ్ తో రాణించాడు. కాగా, మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 4 వికెట్ల కోల్పోయి 209 పరుగులు చేసింది. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కేవలం 15.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.