IPL 2025: పంజాబ్ ను ఓడించిన ఢిల్లీ జట్టు
జైపూర్ వేదికగా పంజాబ్, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ను ఢిల్లీ జట్టు ఓడించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. చేజింగ్ లో భాగంగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు ఓవర్లకే లక్ష్యాన్ని చేరి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.