కమ్మవారు తలచుకుంటే జగన్ ని లేపేస్తారు - మాజీ TDP MP రాయపాటి

Politics Published On : Wednesday, April 15, 2020 09:35 PM

కమ్మవారు తలచుకుంటే జగన్ ని లేపేస్తారు అని మాజీ TDP MP రాయపాటి చౌదరి అన్నారు దీనిని పట్టి చూస్తే YS మరణం వెనకాల కమ్మ వారు ఉన్నారు అని ఇండైరెక్ట్ గా చెబుతున్నావు కాపు బెబ్బులి వంగవీటి రంగా ను కూడా మీరే పొట్టన పెట్టుకున్నారు అని అందరికి తెలుసు బాబు CM గా ఉన్నప్పుడు YS తండ్రి రాజారెడ్డి ని మే 23 , 1998 న టీడీపీ వాళ్ళు చంపినా కూడా కక్షలు కార్పణ్యాలు ఉండ కూడదు అని నేటికీ వాళ్లని టచ్ చేయలేదు YS ఫ్యామిలీ

ఏమి పనుకోబెట్టటాలు, లేపడం మీకే తెలుసా, మాకు తెలీదా? ఇప్పటికే పెద్దాయన YS ను కోల్పోయాము అనే బాధలో ఉన్నాము, రక్తపాతం సృష్టించటం మీకే తెలుసా మాకు తెలియదా,మౌనం చేతకాని తనంగా తీసుకుని ఇష్టం వచ్చినట్టు పేలితే అలిపిరి రిపీట్ అవుద్ది నీకు మీ బాబు కి జగన్ అనే వ్యక్తి కక్ష్యలు కార్పణ్యాలు లేకుండా శాంతియుతమైనటువంటి చక్కటి పరిపాలన అందిస్తుంటే చూసి ఓర్వలేక ఇలా అవాకులు చవాకులు పేలుతున్నారు అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఇప్పుడు బాగా తిరుగుతుంది. 

Source https://www.facebook.com/permalink.php?story_fbid=689626365125042&id=100022330553412