అంత కుల పిచ్చి ఉన్న మీడియాని నేను ఇంతవరకు చూడలేదు..!

Politics Published On : Tuesday, February 4, 2020 07:21 AM

ప్రశాంత్ కిషోర్ మన రాష్ట్రం లో చాలామందికి బాగా తెలిసిన పేరు, ఏపీలో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించడంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం కీలక పాత్ర పోషించిన విషయం మనకు తెలిసిందే. ప్రశాంత్ కిశోర్ టీం మొదటగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయటంపై దృష్టి సారించింది. అందులో భాగంగా ప్రతి నియోజవర్గంలో ప్రశాంత్ కిషోర్ టీం సభ్యులు క్షేత్ర స్థాయిలో పని చేస్తూ బలమైన నాయకులను పార్టీకి అనుసంధానం చేస్తూ, బలహీనమైన నాయకులకు శిక్షణ ఇస్తూ ముందుకు సాగారు.

ప్రశాంత్ కిశోర్ ఈమధ్య టీడీపీ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు, నా రాజకీయ జీవితంలో ఎన్నో రాష్ట్రాలు చూసాను కానీ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీకి ఉన్నంత కులగజ్జి మీడియా (ఆంధ్రజ్యోతి,ఈనాడు,టీవీ5) లాంటివి ఏ రాష్ట్రములో లేవు. ఈ కుల మీడియా నశించనప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము బాగుపడుతుంది అని అతను అన్నారు.