కన్నా పని అయిపోయిందా, బీజేపీ అధ్యక్ష పదవికి చెక్ పెట్టబోతున్న టీడీపీ వర్గం?

Politics Published On : Tuesday, August 27, 2019 02:57 PM

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఏపీలో కనీసం ఒకశాతం ఓట్లు సంపాదించుకోలేకపోయిన బిజెపి కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడంతో ఏపీలోబలంగా కమలాన్ని వికసింపజేయాలనే లక్ష్యంగా రాజకీయాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పలువురు టీడీపీ నేతలనీ పార్టీలోకి తీసుకుంది. అయితే ఇది పార్టీకి ఉపయోగకరంగా ఉన్నా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ పోస్టుకు మాత్రం నష్టమే కలిగించేలా ఉంది. పార్టీలో చేరిన కొందరు టీడీపీ నేతలు గత బీజేపీ నేతలనీ డామినేట్ చేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇంతకీ ఎవరు వారు. వాచ్ ద వీడియో