కులగణనపై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: జగన్

Politics Published On : Thursday, May 1, 2025 05:12 PM

కులగణనపై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఈ మేరకు సమాజంలోని అన్ని వర్గాలకు అసలైన సామాజిక న్యాయం ఈ ప్రక్రియ ద్వారా జరుగుతుందని వెల్లడించారు. సమ్మిళిత అభివృద్ధికి ఇది కీలక అడుగని జగన్ తెలిపారు. వెనుకబడిన వర్గాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కులగణన దోహదపడుతుందని పేర్కొన్నారు. 2024 జనవరిలో దేశంలోనే తొలిసారిగా కులగణన చేసినట్లు జగన్ తెలియజేశారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...