తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్

News Published On : Monday, June 16, 2025 08:34 PM

తిరుమల శ్రీవారి అర్ణీత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను ఈనెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఈ సేవ టికెట్ల ఎలక్ట్రానిక్ కోసం ఈనెల 20 తేదీన ఉదయం 10 గంటలకు వరకు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందినవారు ఈనెల 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ ట్రిప్ లో టికెట్లు మంజూరవుతాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.